ఎనిమిదికి చేరిన ‘అమర్‌నాథ్‌’ మృతులు | Sakshi
Sakshi News home page

ఎనిమిదికి చేరిన ‘అమర్‌నాథ్‌’ మృతులు

Published Sun, Jul 16 2017 12:09 PM

అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరో యాత్రికురాలు మృతిచెందారు.