రాష్ట్రాభివృద్ధిని మరువను: వెంకయ్య | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధిని మరువను: వెంకయ్య

Published Tue, Aug 8 2017 7:18 AM

ఉపరాష్ట్రపతి పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, దాంతో అంచెలంచెలుగా ఎదిగానని పేర్కొన్నారు.