మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి | Sakshi
Sakshi News home page

మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి

Published Sat, Apr 25 2015 9:08 AM

పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement