ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే | Sakshi
Sakshi News home page

ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే

Published Sun, May 14 2017 7:06 AM

సింగపూర్‌ కం​పెనీలతో కుదర్చుకున్న ఎంవోయూపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతోందంటూ ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు.

Advertisement
Advertisement