ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ

Published Sun, Apr 30 2017 7:42 AM

రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ను క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు.