ప్రజా ప్రతినిధులా.. జాగీర్దారులా? | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రతినిధులా.. జాగీర్దారులా?

Published Mon, Mar 20 2017 7:28 AM

పాలకులు అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా గతంలో జాగీర్దార్లులా తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమె త్తాతరు. తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమా వేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

Advertisement
Advertisement