టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహంకారపూరితంగా, అవివేకంగా మాట్లాడొద్దని జేసీకి సూచించారు. పోలవరం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే... ఆ సమయంలో మనుగడ కోసం రాజకీయ పార్టీల కోసం జేసీ పాదయాత్ర చేశారని ఆరోపించారు. గతంలో జేసీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూతపడిందని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మూతపడుతుందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
'జేసీ... అహంకారపూరితంగా మాట్లాడొద్దు'
Published Mon, Sep 22 2014 7:36 PM
Advertisement
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement