చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..! | Sakshi
Sakshi News home page

చైనాకు ‘చెప్పు దెబ్బ’ పడాల్సిందే..!

Published Sun, Aug 13 2017 2:59 PM

భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాను ఉద్దేశించి ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిబెటన్‌ బౌద్ధగురువు దలైలామాతో కలిసి.. ఆదివారం ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళనంలో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

Advertisement
Advertisement