ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని అంటున్న పాకిస్తాన్ మాటలన్నీ బుకాయింపులేనని తేలిపోయింది. అతడు పాక్లోని కరాచీలోనే తిష్ట వేసినట్లు నిరూపించే గట్టి ఆధారాలు వెలుగు చూశాయి. డాన్ కరాచీలో ఉన్నాడని అతని భార్య ఓ టీవీ చానల్ శనివారం చేసిన ఫోన్ కాల్కు బదులిచ్చింది. మరోపక్క.. దావూద్కు పాక్ ఇచ్చిన పాస్పోర్టులు, కరాచీలోని అతని భార్య పేరుతో ఉన్న ఫోన్ బిల్లు కూడా బహిర్గతమయ్యాయి.
కరాచీలోనే దావూద్
Published Sun, Aug 23 2015 6:16 AM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement