మా బ్యాంక్‌‌పై సీఎం ఆరోపణలు హాస్యాస్పదం | Sakshi
Sakshi News home page

మా బ్యాంక్‌‌పై సీఎం ఆరోపణలు హాస్యాస్పదం

Published Mon, Aug 21 2017 12:12 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండిచింది. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, తాము ఏ విచారణకైనా తమ కుటుంబం సిద్ధమని శిల్పా మోహన్‌ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, కోడలు నాగిని రెడ్డి, కుమార్తె శిల్పా తెలిపారు.