'చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారు'

Published Mon, Jan 11 2016 12:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement