మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్రెడ్డితో తన పత్రిక, టీవీలో ఇంటర్వ్యూ ఇప్పించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి బెయిల్ షరతులను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. బెయిల్ షరతులు ఉల్లఘించారనడానికి ఆధారాల్లేవని, బెయిల్ రద్దుకు సీబీఐ సరైన కారణాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి వెంకటరమణ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నో
Published Sat, Apr 29 2017 6:43 AM
Advertisement
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement