ఎన్నికల సర్వే ముసుగులో.. బెదిరింపు బృందాలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల సర్వే ముసుగులో.. బెదిరింపు బృందాలు

Published Sat, Aug 12 2017 7:12 AM

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం, బెదిరింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది. సర్వే పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి.. ‘టీడీపీకి ఓటేస్తేనే పథకాలు వర్తిస్తాయి. లేదంటే అన్నీ కట్‌’ అంటూ భయపెడు తున్నారు.