పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు | Sakshi
Sakshi News home page

పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు

Published Tue, Mar 21 2017 11:49 AM

’నా ఆస్తులపై టీడీపీ పదేపదే దుష్ప్రచారం చేస్తోంది. రూ.43వేల కోట్లని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. అందులో పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా. ఊరికే మాట్లాడటం చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అలవాటైంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయాక, నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాక నాపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ కుమ్మక్కై అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడుతో కేసు వేయించారు.

Advertisement
Advertisement