ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు | Sakshi
Sakshi News home page

ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Wed, Jan 18 2017 9:41 AM

ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపు దాడులకు దిగారు. గుంటూరు బ్రాడీపేటలోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్లలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి.