లోయలో పడిన బస్సు, 28 మంది మృతి | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

Published Thu, Jul 20 2017 1:32 PM

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్‌ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణీకులతో ఓ బస్సు బయల్దేరింది.

Advertisement
Advertisement