వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ రైతు భరోసా సాయం | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ రైతు భరోసా సాయం

Published Tue, Nov 14 2023 8:18 AM

వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ రైతు భరోసా సాయం.. ఈ ఏడాదికి రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు ₹2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.