వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణ ఎగవేత దారుడు, మద్యం వ్యాపారి విజయ మాల్యాకు సుప్రీంకోర్టు సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. పూర్తి ఆస్తుల వివరాలను అందించికపోవడంపై ఆగ్రహించిన కోర్టు మాల్యాకు మరోసారి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల వివరాల వెల్లడిపై బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ పై స్పందించిన సుప్రీం తాజా నోటీసులిచ్చింది. స్థిర చర ఆస్తుల వివరాలను ప్రకటించాలన్న ఆదేశాలు బేఖాతరుపై బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది.
మాల్యాకు మరోసారి సుప్రీం నోటీసులు
Published Mon, Jul 25 2016 3:35 PM
Advertisement
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement