-
రికార్డ్ కోసం మరో చిత్రం
సినిమా సాంకేతికపరంగా చాలా మార్పులు సంతరించుకుంటోంది. అలాగే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి పరిశ్రమ వర్గాలు సరికొత్త ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి ఆ విధంగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా నడు ఇరవు అనే చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు 24 గంటల్లో స్వయం వరం అనే చిత్రాన్ని తెరకెక్కించి తమిళ చిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించింది. తాజాగా 12 గంటల్లనే నడు ఇరవు (నడి రేయి) చిత్ర రూపకల్పనకు రంగం సిద్ధం అయ్యింది. జయలక్ష్మీ మూవీస్ పతాకంపై వి.ఎస్.మోహన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన తారాగణం నటించనున్నారు. పుదుగై మారిసా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభించి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అంటే 12 గంటల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇది హరర్ కథా చిత్రం కావడంతో ప్రముఖ నటీనటులు అవసరం లేదన్నారు. చిత్రంలో మోనిక అనే బాల నటి ప్రముఖ పాత్ర పోషించనుందని చెప్పారు. చిత్ర షూటింగ్ ముహూర్తం కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలో గల ఏవీఎం స్టూడియోలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.ఆర్, కలైపులి జి.శేఖరన్, దర్శక నిర్మాత శక్తి చిదంబరం తదితర పలువురు చిత్ర ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. -
12 గంటల్లోనే సినిమా నిర్మాణం!
చెన్నై: సినిమా సాంకేతికపరంగా చాలా మార్పులు సంతరించుకుంటోంది. అలాగే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి పరిశ్రమ వర్గాలు సరికొత్త ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి ఆ విధంగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా నడు ఇరవు అనే చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు 24 గంటలలో స్వయంవరం అనే చిత్రాన్ని తెరకెక్కించి తమిళ చిత్ర పరిశ్రమ గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆ రికార్డుని అధిగమించడానికి మరో ప్రయత్నం జరుగుతోంది. తాజాగా 12 గంటలలోనే నడు ఇరవు (నడి రేయి) చిత్ర రూపకల్పనకు రంగం సిద్ధమైంది. జయలక్ష్మీ మూవీస్ పతాకంపై వి.ఎస్.మోహన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన తారాగణం నటించనున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం పుదుగై మారిసా. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ నెల 19న సాయంత్రం ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభించి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అంటే 12 గంటల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇది హర్రర్ కథా చిత్రం కావడంతో ప్రముఖ నటీనటులు అవసరం లేదన్నారు. చిత్రంలో మోనిక అనే బాల నటి ప్రముఖ పాత్ర పోషించనుందని చెప్పారు. చిత్ర షూటింగ్ ముహూర్తం కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలో గల ఎ.వి.ఎం స్టూడియోలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.ఆర్, కలైపులి జి.శేఖరన్, దర్శక నిర్మాత శక్తి చిదంబరం మొదలగు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement