-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆరుగురు దుర్మరణం - పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా భీమినేనివారిపాలెం వద్ద ఘటన సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం భీమినేనివారి పాలెం వద్ద గురువారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. రెంటచింతల మండల కేంద్రంలో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పోసా వెంకటనారాయణ(47), గుంటూరులోని పరమాయకుంటకు చెందిన ముప్పూరి శ్రీనివాసరావు(32), శారదా కాలనీలో నివాసించే న్యాయవాది మాదాను రాజారావు(40), నెహ్రూనగర్కు చెందిన దాసరి కిరణ్(43), సుఖమంచి రాఘవేంద్రరావు(44), కర్నూలు జిల్లా నందవరానికి చెందిన పాణ్యం వెంకటసుబ్బారెడ్డి(47) మృతి చెందారు. ప్రమాద ఘటనపై జగన్ తీవ్ర విచారం సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement