-
జోయాలుక్కాస్ ఉగాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ఉగాది పండుగ సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.1,000 గిఫ్ట్ ఓచర్ను పొందవచ్చు. అలాగే రూ.50 వేల డైమండ్, అన్కట్ ఆభరణాలపై రూ.5వేల గిఫ్ట్ ఓచర్ లభించనుంది. ఈ ఆఫర్ ఈ ఏప్రిల్ 14న ముగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు వారి నూతన సంవత్సరాన్ని జోయాలుక్కాస్ ఆభరణాలు మరింత శుభప్రదం చేస్తాయని కంపెనీ చైర్మన్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. గిఫ్ట్ ఓచర్తో పాటు కొనుగోలు చేసిన ఆభరణాలపై జీవితకాలం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సదుపాయం, తిరిగి కొనుగోలు హామీ సౌలభ్యతలను అందిస్తున్నామని ఆయన వివరించారు. -
అతడు.. డైమండ్ బ్రాస్లెట్ తిరిగిచ్చేశాడు
చండీగఢ్ : చిన్న వస్తువు పోతేనే తిరిగి చేతికి రాని రోజుల్లో ఏకంగా లక్షలు విలువ చేసే డైమండ్ బ్రాస్లెట్ను తిరిగి సొంతదారుకు అప్పగించిన సెక్యూరిటీ గార్డు ఉదంతం వెలుగు చూసింది. చండీగఢ్లోని సెక్టార్ 17లో సినీపొలిస్లో సినిమా చూసేందుకు వచ్చిన మీనాక్షి గుప్తా తన భర్త పెళ్లిరోజు కానుకగా తనకు ఇచ్చిన డైమండ్ బ్రాస్లెట్ను పోగొట్టుకున్నారు. ఈ బ్రాస్లెట్ సెక్యూరిటీ గార్డు చేతికి చిక్కినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన అతనికి ఎంతమాత్రం కలగకపోవడంతో పాటు అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతనే లక్షల ఖరీదు చేసే ఆభరణాన్ని ఆమెకు అప్పగించాడు. డైమండ్ బ్రాస్లెట్పై ఆశలు వదులుకున్నాకే తాను థియేటర్కు తిరిగి వచ్చి సెక్యూరిటీ గార్డును అడిగానని, ఆశ్చర్యంగా దాన్ని అతను తనకు తిరిగి ఇచ్చేశాడని మీనాక్షి గుప్తా చెప్పుకొచ్చారు. గత ఏడు నెలలుగా మూవీ హాల్లో పనిచేస్తున్న సూరజ్ నిజాయితీగా తనకు దొరికిన విలువైన వస్తువును తన జేబులో వేసుకోకుండా తిరిగి సొంతదారుకు అప్పగించడం అందరినీ ఆకట్టుకుంది. మీనాక్షి గుప్తాకు వస్తువును తిరిగి ఇచ్చే ముందు ఫోటోలు, బిల్లు, ఆమె ఆధార్ కార్డు సహా అన్ని వివరాలనూ పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే వస్తువును తిరిగివ్వడం గమనార్హం. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆనందం ఉంటుందని, ఇతర మార్గాల్లో సమకూరిన సొమ్ము ఎప్పుడైనా చేజారుతుందని చెబుతున్న సెక్యూరిటీ గార్డు నిజాయితీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
జోస్ ఆలుక్కాస్లో సమ్మర్ ఫెస్ట్
వజ్రాలపై 15 శాతం తగ్గింపు హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ జోస్ ఆలుక్కాస్ సమ్మర్ ఫెస్ట్లో భాగం గా కొత్త కలెక్షన్ను ప్రవేశపెట్టింది. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన డెమైండ్ కలెక్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 7,000 ప్రారంభ ధర కలిగిన డైమండ్ పెండంట్లను కూడా ఆఫర్ చేస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఈ నెల 14 వరకూ ప్రత్యేక ఆఫర్లుగా రూ.25,000కు మించిన స్వర్ణాభరణాల కొనుగోళ్లపై ఉచిత బంగారు నాణాన్ని, అలాగే వజ్రాలపై 15 శాతం తగ్గింపునిస్తామని వివరించారు. వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు
బీసీలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
పోస్టల్ బ్యాలెట్లకు 7, 8 తేదీల్లో మరో అవకాశం
టీడీపీ కార్యకర్త దాష్టీకం
7, 8 తేదీల్లోనూ పోస్టల్ ఓటు వేసే అవకాశం
తరలిరండి
కొలువుల జాతర
No Headline
సజావుగా పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement