మహిళ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Published Sun, Aug 30 2015 6:52 PM

unidentified women suspicious death in karimanagar district

కరీంనగర్: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ముద్దలపల్లి గ్రామంలో ఓ గుర్తు తెలియని మహళ(35) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement