వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి ఇంగ్లిష్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, తెలుగు పత్రాలు... మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాథ్స్, కెమిస్ట్రీ, కామర్స్ పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. పరీక్షల విభాగంలో ఓ అధికారికి, కాంట్రాక్టు లెక్చరర్కు మధ్య ఏప్రిల్ 18న వివాదం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.
కేయూలో స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..
Published Sun, Apr 26 2015 10:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement