వచ్చే నెల 9 వరకు గడువు..
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించే ఎంసెట్కు ఈసారి దాదాపు 20 వేలమంది ఏపీ విద్యార్థులు హాజరయ్యే అవకాశముందని ఎంసెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండటంతో ఈలోగా మరో 8 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తం లక్ష దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జిల్లాల్లో 79,000 మంది దరఖాస్తు చే సుకోగా, ఆంధ్రా వర్సిటీ పరిధిలోని వారు 6,705, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలోనివారు 5,408 మంది, ఇతర రాష్ట్రాలవారు 3,726 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్ కోసం 55,718 మంది దరఖాస్తు చేసుకోగా (బాలురు: 33,096, బాలికలు: 22,622), అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 38,041 మంది (బాలురు: 12,548, బాలికలు:25,493), రెండింటి కోసం 540 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ కోసం బాలురు, మెడిసిన్ కోసం బాలికలు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.
6.
ఎంసెట్ దరఖాస్తులు లక్ష
Published Fri, Mar 27 2015 2:21 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపు
చెరువులో పడి ఇద్దరు మృతి
ఇంటింటికీ వెండిభరిణి, వెయ్యి నగదు!
No Headline
సంక్షేమంలో మేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం
● గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ...
నవరత్నాలతో నేరుగా లబ్ధి రూ.18,591.32 కోట్లు
No Headline
నేడే పోలింగ్
జగన్ పాలన ఐదేళ్లూ... జన సంక్షేమం
తప్పక చదవండి
- 5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
Advertisement