న్యూఢిల్లీ :
కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చర్చలను కొనసాగిస్తున్నట్లు పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..వెస్టింగ్ హౌస్ కంపెనీ దివాలా తీసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. దేశంలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఆచరణ సాధ్యమైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను రూపొందించేందుకు భారత అణు విద్యుత్ కార్పొరేషన్ వెస్టింగ్ హైస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ ఇతర దేశం లేదా కంపెనీల సహకారంతో కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర రియాక్టర్ల ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పునరావాసానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుపై ప్రజలలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.
'కొవ్వాడ'పై కొనసాగుతున్న చర్చలు
Published Thu, Aug 10 2017 9:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
మనమే అభివృద్ధి చేసుకుందాం..
సకుటుంబ సపరివార సమేతం
బీటీపీఎస్ కీర్తి ప్రతిష్టలు పెంచాలి
వంద కేజీల గంజాయి స్వాధీనం
పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement