సనత్నగర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బర్త్ డే కేక్ కట్ చేసి, వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెల్లాల మాట్లాడుతూ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేయడమే పార్టీ అజెండా అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా పోరాటం వెనుక లక్షలాది మంది మద్దతు ఉందన్నారు. మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన ప్రజలకు మరింతగా సేవలు అందించేవిధంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలియాజర్, కమల్రాజ్, శివారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
Published Sat, Dec 20 2014 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
సంక్షేమం సగం బలం
జగన్కు జైకొట్టిన ఆటో డ్రైవర్లు
ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement