చంద్రబాబు, కేసీఆర్లపై షబ్బీర్అలీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు,చంద్రబాబునాయుడుల స్వార్థరాజకీయాల కారణంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ శాసనమండలి ఉపనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. సెంటిమెంట్ను రెచ్చగొట్టి పదవులను అధిష్టించిన వారిద్దరూ ఇకనైనా వాటిని మానుకోవాలని హితవు పలికారు.
సీఎల్పీ కార్యాలయంలో షబ్బీర్ అలీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇండియా, పాకిస్థాన్లమధ్య ఏళ్లుగా శతృత్వం నడుస్తోంది.. అయినా ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణస్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్షరీఫ్ను ఆహ్వానించారు. బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న మోడీ చైనా ప్రధానితోనూ చర్చించారు. వాళ్లకంటే చంద్రబాబు, కేసీఆర్ మొనగాళ్లా? ’ అని ప్రశ్నించారు.
మోడీ, షరీఫ్ కంటే మొనగాళ్లా?
Published Fri, Aug 1 2014 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement