రాజన్న యాదిలో.. | Sakshi
Sakshi News home page

రాజన్న యాదిలో..

Published Sat, Jul 8 2017 3:27 AM

రాజన్న యాదిలో.. - Sakshi

వందలాది మంది రోగులకు ప్రాణం పోశారు.. వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి  అండగా నిలిచారు.. ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేసి అన్ని వర్గాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌.రాజశేఖరరెడ్డిసేవలను ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నేడు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన హయాంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనాలు..

Advertisement
Advertisement