రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Published Mon, May 25 2015 9:49 AM

un identified person dies in road accident

రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement