తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Mon, Jul 6 2015 9:47 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించు కోవడానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం భక్తులతో కంపార్ట్‌మెంట్లన్ని నిండిపోయాయి. క్యూ లైన్ బయట మరో కిలోమీటర్ మేర భక్తులు వేచిఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 90,977 మంది భక్తులు దర్శించుకున్నారు.

Advertisement
Advertisement