గుంటూరు: పోలీసులు తరచుగా తనను వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలివీ... బొనిగల రోశయ్య(35) ఈనెల 26న రాత్రి విధి నిర్వహణలో భాగంగా బస్సు నడుపుతుండగా ఎదురుగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఢీకొట్టి చనిపోయాడు. అతని మృతికి రోశయ్యే కారణమంటూ విచారణ చేపట్టిన పొన్నూరు అర్బన్ ఎస్సై ఎంవీ చరణ్ కేసు నమోదు చేశారు. ఇదే విషయమై కొంతకాలంగా ఎస్సై తనను వేధిస్తున్నారంటూ ఆందోళన చెందిన రోశయ్య శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభ్యమైంది. రోశయ్య మృతికి పోలీసులే కారణమని ఆయన బంధువులు పొన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కాగా, రోశయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
(పొన్నూరు)
పోలీసుల వేధింపులతోనే చనిపోతున్నా...
Published Sat, Mar 28 2015 10:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భరత్ను ఎందుకు దూరం పెడుతున్నారు?
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
బీఆర్ఎస్ టీషర్టు విప్పించిన కాంగ్రెస్ నాయకులు
రాజమౌళికి వివాదాస్పద ప్రశ్న.. ఆయన ఏమన్నారంటే?
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
పింఛన్ కోసం వెళ్తూ..
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement