-
గుర్గ్రామ్ ఆస్పత్రి నిర్వాకం
సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్పత్రి నిర్వాకం మరువకముందే గుర్గ్రామ్కు చెందిన మరో కార్పొరేట్ ఆస్పత్రి డెంగ్యూతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలుడి చికిత్సకు రూ. 16 లక్షలు వసూలు చేసింది. 21 రోజుల పాటు చికిత్స చేసినా చివరికి బాలుడు మరణించడంతో ఫలితం లేకుండా పోయింది. భారీ బిల్లులతో బెంబేలెత్తిన బాలుడి తల్లితండ్రులు మెదాంత ఆస్పత్రి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గుర్గ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో తమ కుమారుడి చికిత్సకు 21 రోజులకు రూ.16 లక్షలు బిల్లు ఇచ్చారని, చికిత్స పేరుతో ఆస్పత్రి తమను లూటీ చేసిందని బాధిత బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం డబ్బు కోసం తాము పలువుని అర్థించామని చెప్పుకొచ్చారు. పరిస్థితి ప్రమాదకరంగా మారిన తర్వాత బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని మెదాంత వైద్యులు చెప్పగా తాము అక్కడికి తరలించామని తెలిపారు.మెదంత ఆస్పత్రి నిర్వాకంపై తమకు ఫిర్యాదు అందిందని సదర్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మూడేళ్ల ఆద్యా సింగ్ డెంగ్యూతో బాధపడుతూ 15 రోజుల చికిత్స అనంతరం మరణించింది. పాపకు చికిత్స కోసం ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూ.16 లక్షలు బిల్లు ఛార్జ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
10నెలల బాలికకు డెంగీ..
తాడ్వాయి: పది నెలల బాలికకు డెంగీ జ్వరం సోకింది. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగుచూసింది. వివరాలు.. తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామానికి చెందిన చందర్ రావు, సుజాత దంపతులకు 10 నెలల క్రితం ఓ కుమార్తె (రిక్విత) పుట్టింది. కాగా, పాపకు జ్వరం రావడంతో కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పాపను పరీక్షించిన వైద్యులు డెంగీ లక్షణాలున్నట్లు తేల్చారు. డెంగీ తీవ్రతను బట్టి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పాపను తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ కు తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement