నర్సీపట్నం: అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి హెచ్.వి.జయరాం ఏమి పీకుతున్నారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. మున్సిపాలిటీ గచ్చపు వీధి బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న అయ్యన్నపాత్రుడు రిటర్నింగ్ అధికారిపై నోరు పారేసుకున్నారు. ఓటేసేందుకు వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆర్డీవో ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు ఆదేశించినా కింది స్థాయిలో నర్సీపట్నం ఆర్డీవో పర్యవేక్షణ అసలు బాగోలేదన్నారు. జిల్లా కలెక్టర్కు ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే రివ్యూ మీటింగ్లో ఉన్నారని సీసీ చెబుతున్నారు తప్ప కలెక్టర్ స్పందించలేదన్నారు.
ఆర్వోపై నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు
Published Tue, May 14 2024 3:10 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
తప్పక చదవండి
- గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 74% హాజరు
- జేఈఈ అడ్వాన్స్డ్లో మనోళ్ల మెరుపులు
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement