తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
నిన్న 80,048 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.17 కోట్లు
ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం