తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు
సర్వదర్శనానికి 16 గంటల సమయం
ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం
నిన్న(ఆదివారం) స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 89,161 మంది
36,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 3.77 కోట్లుగా లెక్క తేలింది