TTD: తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ | Sakshi
Joy of Pets

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు

సర్వదర్శనానికి 16 గంటల సమయం

ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం

నిన్న(ఆదివారం) స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 89,161 మంది

36,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

స్వామివారి హుండీ ఆదాయం 3.77 కోట్లుగా లెక్క తేలింది