తిరుమలలో నేటి భక్తుల రద్దీ | Tirumala TTD Latest News Updates On May 22 2024 | Sakshi

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి క్యూలైన్‌లో భక్తులు ఉన్నారని టీటీడీ పేర్కొంది.

నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.

ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం

భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు