తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 20 గంటల సమయం.. కాగా
ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది
నిన్న(శనివారం) స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,866 మంది
44,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్లుగా లెక్క తేలింది