పాక్పై టీమిండియా ఉత్కంఠ విజయం
మెల్బోర్న్లో పాక్తో తొలిమ్యాచ్లో టీమిండియా గెలుపు
తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన పాకిస్తాన్
20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియాకు 160 పరుగుల టార్గెట్
భారత్ బౌలర్లు రాణించడంతో భారీ స్కోరు చేయలేకపోయిన పాక్
అర్షదీప్, హార్దిక్ చెరో 3 వికెట్లు, భువీ, షమీ చెరో వికెట్
బ్యాటింగ్లో ఆదిలోనే తడబడ్డ టీమిండియా
6 ఓవర్లు ముగిసే సరికి కీలకమైన రాహుల్, రోహిత్, సూర్యకుమార్ ఔట్
కోహ్లి (82 నాటౌట్), హార్దిక్ (40) పోరాటంతో విజయం దిశగా అడుగులు
ఐదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లి, హార్దిక్
చివరి బంతికి అశ్విన్ (1) సింగిల్ తీయడంతో భారత్ విజయం
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న కింగ్ కోహ్లి