టీ20 వరల్డ్కప్-2021: డే- 23 హైలైట్స్
సూపర్-12.. గ్రూపు 2.. మ్యాచ్ 42 ఇండియా వర్సెస్ నమీబియా
9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
గెలుపుతో టోర్నీని ముగించిన కోహ్లి సేన
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా (4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)
సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిందనే ఆవేదనలో ఫ్యాన్స్
కెప్టెన్గా కోహ్లి.. మెంటార్గా ధోని ఉన్నా చేదు అనుభవం
టీ20 కెప్టెన్గా కోహ్లికి ఇదే చివరి మ్యాచ్
స్కోర్లు: నమీబియా- 132/8 (20) ఇండియా- 136/1 (15.2)