టీ20 వరల్డ్‌కప్‌-2021: డే- 23 హైలైట్స్‌

సూపర్‌-12.. గ్రూపు 2.. మ్యాచ్‌ 42 ఇండియా వర్సెస్‌ నమీబియా

9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

గెలుపుతో టోర్నీని ముగించిన కోహ్లి సేన

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవీంద్ర జడేజా (4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిందనే ఆవేదనలో ఫ్యాన్స్‌

కెప్టెన్‌గా కోహ్లి.. మెంటార్‌గా ధోని ఉన్నా చేదు అనుభవం

టీ20 కెప్టెన్‌గా కోహ్లికి ఇదే చివరి మ్యాచ్‌

స్కోర్లు: నమీబియా- 132/8 (20) ఇండియా- 136/1 (15.2)