టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన
ఐసీసీ మహిళా వరల్డ్కప్-2023 ఐర్లాండ్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్
అద్భుత ఇన్నింగ్స్తో జట్టును సెమీస్కు చేర్చిన స్మృతి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన స్మృతి మంధాన
56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు
ఆటతోనే కాదు అందంతోనూ అభిమానులను సంపాదించుకున్న స్మృతి
ఇన్స్టాలో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. 70 లక్షలకు పైగా ఫాలోవర్లు
ఎప్పటికప్పుడు తన అప్డేట్లు అభిమానులతో పంచుకుంటుంది స్మృతి
టూర్లకు వెళ్లిన ఫొటోలు పంచుకున్న స్మృతి
త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్లో సందడి చేయనున్న స్మృతి మంధాన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఎంపికైన స్మృతి
ఇటీవలే విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ విషయాన్ని ప్రకటించారు.
స్మృతి కెప్టెన్ కావడం పట్ల మురిసిపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
స్మృతి మెరుపు ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు