యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న రిషబ్ పంత్.. ఫొటోలు వైరల్
వాకింగ్ స్టిక్ సాయంతో ఒక్కో అడుగు వేస్తున్న పంత్
ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్..
గాయాల నుంచి కోలుకుంటున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్
గతేడాది డిసెంబర్ 30న పంత్ డ్రైవ్ చేస్తున్న కారు రూర్కీ సమీపంలో యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే.
పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి నడిచిన రిషబ్ పంత్..