ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా ఆర్‌సీబీ

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలిచి ఫ్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ

కీలక మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించి జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో దీపక్‌ హుడాను రనౌట్‌ .. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌

ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆరుసార్లు ప్లే ఆఫ్స్‌ చేరిన ఆర్‌సీబీ

2009, 2016 ఐపీఎల్‌ సీజన్లలో రన్నరప్‌గా ఆర్‌సీబీ

ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా సీఎస్‌కే.. రెండో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌