టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన కేఎల్‌ రాహుల్‌

టీ20ల్లో 50 అర్ధసెంచరీలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీతో ఈ ఘనత

టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు

విరాట్‌ కోహ్లి(328 మ్యాచ్‌లు)- 76 అర్ధ సెంచరీలు

రోహిత్‌ శర్మ(372 మ్యాచ్‌లు )- 69 అర్ధ సెంచరీలు

శిఖర్‌ ధావన్‌(305 మ్యాచ్‌లు)- 63 అర్ధ సెంచరీలు

సురేష్‌ రైనా (336 మ్యాచ్‌లు)-53 అర్ధ సెంచరీలు

కెఎల్‌ రాహుల్‌(175 మ్యాచ్‌లు)-50 అర్ధ సెంచరీలు