టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్
టీ20ల్లో 50 అర్ధసెంచరీలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అర్ద సెంచరీతో ఈ ఘనత
టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు
విరాట్ కోహ్లి(328 మ్యాచ్లు)- 76 అర్ధ సెంచరీలు
రోహిత్ శర్మ(372 మ్యాచ్లు )- 69 అర్ధ సెంచరీలు
శిఖర్ ధావన్(305 మ్యాచ్లు)- 63 అర్ధ సెంచరీలు
సురేష్ రైనా (336 మ్యాచ్లు)-53 అర్ధ సెంచరీలు
కెఎల్ రాహుల్(175 మ్యాచ్లు)-50 అర్ధ సెంచరీలు