టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు
వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా ఝులన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్ను అవుట్ చేసి ఈ ఘనత
198 ఇన్నింగ్స్లో 250 వికెట్లు కూల్చిన ఝులన్
ఝులన్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ కాథరిన్ ఫిజ్పాట్రిక్(180 వికెట్లు)
వెస్టిండీస్ బౌలర్ అనీసా మహ్మద్(180 వికెట్లు)
దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168 వికెట్లు)
ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్(164 వికెట్లు)
ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ(161 వికెట్లు)