న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం
కెప్టెన్గా రోహిత్ శర్మకు.. హెడ్కోచ్గా ద్రవిడ్కు ఎంతో ప్రత్యేకం
టీ20 వరల్డ్కప్-2021 రన్నరప్పై గెలుపుతో శుభారంభం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62 పరుగులు)
కివీస్ క్రికెటర్ మార్క్ చాప్మన్ అరుదైన రికార్డు
రెండు దేశాల తరఫున అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా చాప్మన్
భారత్ తరఫున టీ20లలో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఓపెనింగ్ జోడీ
మ్యాచ్ స్కోర్లు: న్యూజిలాండ్- 164/6 (20) టీమిండియా- 166/5 (19.4).