మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం

హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు

విరాట్‌ కోహ్లి(48 బంతుల్లో 63 పరుగులు), సూర్యకుమార్‌ యాదవ్‌(36 బంతుల్లో 69 పరుగులు)మెరుపు ఇన్నింగ్స్‌

హైదరాబాద్‌లో మ్యాచ్‌ తనకు ప్రత్యేకమన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ దక్కన్‌ చార్జర్స్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రోహిత్‌ శర్మ

ఉప్పల్‌లో మ్యాచ్‌కు భారీగా పోటెత్తిన ఫ్యాన్స్‌

అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లిన ఉప్పల్‌ స్టేడియం

మ్యాచ్‌కు ముందు హైదరాబాదీ బిర్యానీ రుచిచూసిన రోహిత్‌ శర్మ

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మిగతా కోచ్‌లు, అసిస్టెంట్లతో కలిసి భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ఇంటికి రోహిత్‌.. బిర్యానీకి ఫిదా