అక్టోబరు-2022: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా విరాట్‌ కోహ్లి

ఈ అవార్డు సాధించిన ఐదో భారతీయ క్రికెటర్‌ కోహ్లి

గతంలో ఈ అవార్డు అందుకున్న భారత క్రికెటర్లు ఎవరంటే(టీమిండియా ఫొటో)

రిషభ్‌ పంత్

రవిచంద్రన్‌ అశ్విన్

భువనేశ్వర్‌ కుమార్

శ్రేయస్‌ అయ్యర్‌

టీ20 వరల్డ్‌కప్‌-2022లో అద్భుత ప్రదర్శనతో తాజాగా కోహ్లి సైతం ఈ జాబితాలోకి

సూపర్‌-12లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి-246