అక్టోబరు-2022: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా విరాట్ కోహ్లి
ఈ అవార్డు సాధించిన ఐదో భారతీయ క్రికెటర్ కోహ్లి
గతంలో ఈ అవార్డు అందుకున్న భారత క్రికెటర్లు ఎవరంటే(టీమిండియా ఫొటో)
రిషభ్ పంత్
రవిచంద్రన్ అశ్విన్
భువనేశ్వర్ కుమార్
శ్రేయస్ అయ్యర్
టీ20 వరల్డ్కప్-2022లో అద్భుత ప్రదర్శనతో తాజాగా కోహ్లి సైతం ఈ జాబితాలోకి
సూపర్-12లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా విరాట్ కోహ్లి-246