ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు
ఇందులో భాగంగా జూబ్లీహీల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు
కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. ప్రకృతిని అలానే చూసుకోవాలన్న సునీత
ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు
పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని పిలుపు
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ని అందరూ స్వీకరించాలని కోరారు
సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు