‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌

మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’

మే 12న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది

మహేశ్‌ బాబు కామెడీ టైమింగ్‌, స్లైలీష్‌ లుక్‌ అందరికి ఆకర్షిస్తోంది

బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టిస్తోంది

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.36.69 కోట్లు రాబట్టింది

నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.12.24 కోట్లు వసూలు చేసింది

సీడెడ్‌ రూ.4.7 కోట్లు, ఈస్ట్‌ రూ.3.25, వెస్ట్ - రూ. 3 కోట్లను కలెక్ట్‌ చేసింది

ఉత్తరాంధ్రలో 3.73 కోట్లు, కృష్ణ రూ.2.5 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్లు వసూలు చేసింది

వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది