నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బర్త్డే స్పెషల్
1996 ఏప్రిల్ 5 కర్ణాటకలో జననం
సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యాచ్లర్ డిగ్రీ
‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో సినీరంగ ప్రవేశం
‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ
2018 గీతా గోవిందం మూవీతో తెలుగులో గుర్తింపు పొందిన రష్మిక
అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా గర్తింపు
సోషల్ మీడియా ఫోర్బ్స్లో ఇండియా మోస్ట్ ఇన్ఫ్లూయేన్సర్గా అగ్రస్థానంలో నిలిచిన రష్మిక
ఈ జాబితాలో సమంత, విజయ్ దేవరకొండ, కన్నడ రాక్స్టార్ యశ్ను అధిగించి తొలి స్థానంలో నిలిచింది
2017లో బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ విన్నర్గా నిలిచిన నేషనల్ క్రష్
వీటితో పాటు ఉత్తమ నటిగా సైమా, ఫలింఫేర్ వంటి అవార్డులు అందుకుంది
ప్రస్తుతం పుష్ప 2 మూవీతో పాటు హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్న రష్మిక